ప్రముఖ వ్యాపారి మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

69చూసినవారు
ప్రముఖ వ్యాపారి మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి సురేష్ చంద్ర తుల్షన్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగపూర్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కాగా మంగళవారం నిర్వహించిన సురేష్ చంద్ర అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ నాయకులు దినేష్ మాటోలియ, అశోక్ లు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్