కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

55చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి ఇద్దరు అభ్యర్థులు లోపలికి వెళ్లారు. ఆధార్ పార్టీ అభ్యర్థిగా శ్యామ్ లాల్ నాయక్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్ రాథోడ్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి సుభాష్ రాథోడ్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్