మట్కా పై ఉక్కు పాదం: జిల్లా ఎస్పీ

1901చూసినవారు
జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని ఏఆర్ హెడ్ కోటర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జైనథ్, భీంపూర్ మండలాలలో శనివారం నిర్వహించిన దాడులలో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో 9 మందిని అరెస్టు చేసి, మట్కా చిట్టీలు తో పాటు రూ: 32, 750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మట్కా నేరస్థులపై పిడి యాక్ట్ సిఫార్సు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్