కుటుంబ కలహాలతో ఆత్మహత్య

14853చూసినవారు
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లే పోశం శుక్రవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెబ్బన ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి గ్రామంలో నివాసముంటున్న గుర్లె పోశంకు కెరమేరి గ్రామానికి చెందిన దీపతో గత సంవత్సరం వివాహమైంది. కొంత తరచూ గొడవలు జరుగుతుండటంతో దీప తన పుట్టింటికి వెళ్ళడంతో పోశం ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్