వేలం ప్రక్రియను వెంటనే ఆపివేయాలి

55చూసినవారు
కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే కేటాయించాలని ఏఐటీయుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బ్లాక్ డే సందర్భంగా 4లేబర్ కోడ్ల ప్రతులను సింగరేణి ఏరియా రెబ్బెన మండలం గోలేటిలోని సీహెచ్పీలో దగ్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్