అనారోగ్యంతో బీట్ ఆఫీసర్ మృతి

1536చూసినవారు
అనారోగ్యంతో బీట్ ఆఫీసర్ మృతి
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కు చెందిన బీట్ ఆఫీసర్ గంధం మహేష్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా లక్షటి పెట్ మండలం, వెంకటాపురం గ్రామంలో ఈనెల 12న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్