కేసీఆర్ లేని లోటు 3 నెలలకే తెలిసింది

78చూసినవారు
కేసీఆర్ లేని లోటు 3 నెలలకే తెలిసింది
సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ లేని లోటు కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే ప్రజలకు తెలిసిందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచనతో బోథ్ మండలంలోని పిప్పల్దరి గ్రామంలో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. శ్రీధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, సురేందర్ యాధవ్, ఎల్క రాజు, గ్రామస్థులు
యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్