సుగుణక్కకు వీర తిలకం దిద్దిన మహిళలు

62చూసినవారు
తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో గురువారం ఉమ్మడి అదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు వీర తిలకం దిద్ది మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ప్రచార కార్యక్రమంలో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్