లాభాల వాటా ఇప్పించడంలో సంఘాలు విఫలం

80చూసినవారు
లాభాల వాటా ఇప్పించడంలో సంఘాలు విఫలం
సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడంలో గుర్తింపు, జాతీయ సంఘాలు విఫలమయ్యాయని సిఐటియు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి రాజేందర్ ఆరోపించారు. మందమర్రిలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సాధించిన లాభాల నుంచి కార్మికులకు వాటా చెల్లించడంలో మోసం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రక్చరల్ సమావేశంలో అలవెన్స్ లపై ఐటి మాఫీ, సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్