వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సిఐ

73చూసినవారు
వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఖానాపూర్ సిఐ సైదారావు సూచించారు. ఆదివారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాల నెంబర్ ప్లేట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్