28న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి

66చూసినవారు
28న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ కోరారు శ్రీరాంపూర్ సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్