రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

85చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం బీహార్కు చెందిన నితీశ్ కుమార్ (22) సుంక్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులో లేబర్ గా పని చేస్తున్నాడు. తమ్ముడు కరణ్ కుమార్తో నితీశ్ కలిసి బైక్ పై వానల్పడ్ కు వెళ్తుండగా అదుపుతప్పి కిందపడగా సతీశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్