పొంగి పొర్లుతున్న వాగు నిలిచిన రాకపోకలు

600చూసినవారు
రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం భైంసా మండలం గుండెగాం గ్రామం వద్ద వంతెనపై నుండి వరద నీరు ప్రవర్తిస్తుంది. పార్టీ (బి), ఛాత, మహాగం, రంగశివని, హాల్దా, మహారాష్ట్ర లోని తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు రాకపోకలకు అంతరం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్