దేశీదారు పట్టివేత

68చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం చారిగాం గ్రామంలో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ వెంకటేశ్ లు సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మిక తణిఖీలు నిర్వహించి దేశీదారును పట్టుకున్నారు. సీఐ రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామంలో దేశీదారు మద్యం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి రూ. 55 వేల విలువ గల దేశీదారు పట్టుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్