చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్

76చూసినవారు
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ వేడుకలో ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఐష్ తన చేతికి గాయమైనా కూడా కేన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. నలుపు, తెలుపు, బంగారు రంగుల్లో డిజైన్ చేసిన గౌనులో రెడ్ కార్పెట్ పై నడిచి ఆహూతులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు. ప్రస్తుతం కేన్స్ లో రెడ్ కార్పెట్ పై ఐష్ దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్