గ్రద్ద వీడియో షేర్ చేసి ఆనంద్ మహీంద్రా కామెంట్స్ (Video)

52చూసినవారు
స్ఫూర్తివంతమైన కథనాలు నెట్టింట పంచుకునే ప్రముఖుల్లో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఏకాగ్రత, లక్ష్యంపై చెదరని దృష్టి ఎంత అవసరమో చెబుతూ ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు. దీనికి ఓ గ్రద్ద వీడియోను కూడా జత చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లక్ష్యంపైనే దృష్టి నిలపాలని, రాజీపడకుండా ప్రయాణం కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్