పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

74చూసినవారు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని తెలిపింది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని పేర్కొంది. కాపీయింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్