నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన

77చూసినవారు
నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాత్రి 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు రానున్నారు. 7:55 గంటలకు లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 9:15 గంటలకు రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాత్రికి నగరంలో బస చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్