నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన

57చూసినవారు
నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉ.11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్