తిరుమల తిరుపతి దేవస్థానం(
టీడీపీ) పాలక మండలి సమావేశంలో 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం లభించింది. మొత్తం రూ.5,141.74 కోట్ల అంచనాలతో బడ్జెన్ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్ను
టీడీపీ పాలకవర్గం ఆమోదించింది. ఈ బడ్జెట్లో హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు కేటాయింపులు చేశారు.