కామారెడ్డి జిల్లాలో ఆందోళన

75చూసినవారు
కామారెడ్డి జిల్లాలో ఆందోళన
కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో ఆందోళన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలబడిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సై గణేష్ దాడి చేశారు. ఎస్సై తీరును నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్సై గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్