ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక

82చూసినవారు
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక
సైబర్ దాడులపై ఎప్పటికప్పుడు తమ యూజర్లను అప్రమత్తం చేసే యాపిల్ తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ‘కిరాయికి తీసుకున్న స్పైవేర్’ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ‘ఎఫ్ఏక్యూ’లో పేర్కొంది. ఈ మేరకు త్వరలో 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్ పంపే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్