ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..!

83చూసినవారు
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..!
వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. అయితే ఎండలో బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన వెంటనే కొందరు నేరుగా నీరు తాగుతారు. ఇలా చేస్తే అనారోగ్యానికి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా నీరు తాగడం వల్ల జలుబు, తల తిరగడం, హీట్ స్ట్రోక్, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక కనీసం 15-20 నిమిషాలు హాయిగా కూర్చోని.. ఆ తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్