పోలీస్ వ్యాన్‌పై దాడి.. ఐదుగురు మృతి..!

68చూసినవారు
పోలీస్ వ్యాన్‌పై దాడి.. ఐదుగురు మృతి..!
పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంక్వాలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా బజౌర్ జిల్లాలో పోలియో వ్యతిరేక కార్యక్రమానికి బందోబస్తు కోసం ట్రక్కులో తరలిస్తుండగా దుండగులు ఐఈడీతో దాడి చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషయంగా ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్