ఢిల్లీ హైకోర్టులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేయవద్దని ఆయన వేసిన పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మద్యం కుంభకోణం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది చెప్పలేమని.. అయితే కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని కోర్టు పేర్కొంది.