ఓటీటీలోకి వచ్చేస్తున్న 'భీమా'

60చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'భీమా'
హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్