BJP ఎంపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు

85చూసినవారు
BJP ఎంపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్నాథుడు ప్రధాని మోడీకి భక్తుడు అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కోట్లాది మంది భక్తులు కొలిచే పూరీ జగన్నాథ స్వామిపై సంబిత్ పాత్ర వ్యాఖ్యలను సీఎం నవీన్ పట్నాయక్ ఖండించారు. తాను పొరపాటున నోరు జారానని, అందుకే ఒక రోజు ఉపవాసం ఉంటున్నానని సంబిత్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్