పాలే లేవు.. నెయ్యి కోసం ఘర్షణ: మోదీ

80చూసినవారు
పాలే లేవు.. నెయ్యి కోసం ఘర్షణ: మోదీ
విపక్ష ఇండియా కూటమిపై నేతలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. హర్యానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ఆవు ఇంకా పాలు ఇవ్వనేలేదు. కానీ, అక్కడ నెయ్యి కోసం ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి పదవిని ఉద్దేశించి ఆయన ఈ మాటన్నారు. అలాగే ఐదు సంవత్సరాలకు ఐదుగురు పీఎంలు అని వారే చర్చించుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్