ఇదే రోజున ఏపీని ఫ్యాను గాలి ఊపేసింది: వైసీపీ

54చూసినవారు
ఇదే రోజున ఏపీని ఫ్యాను గాలి ఊపేసింది: వైసీపీ
AP: గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించింద‌ని.. ఈ చరిత్రాత్మక విజయానికి ఐదేళ్లని పేర్కొంటూ వైసీసీ ట్వీట్ చేసింది. "సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే రోజున ఏపీని ఫ్యాను గాలి ఊపేసింది. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల‌ను గెలిచి చ‌రిత్ర‌ను వైసీపీ తిర‌గ‌రాసింది. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే జూన్ 4న అంతకుమించి సాధించే ఫలితాలతో మరోసారి దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తారు." అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్