నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన

85చూసినవారు
నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్