BRS కథ సుఖాంతం: సీఎం రేవంత్

69చూసినవారు
BRS కథ సుఖాంతం: సీఎం రేవంత్
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కథ సుఖాంతమైందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గులాబీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ చస్తూ బీజేపీని బతికించిందని విమర్శించారు. కేసీఆర్ అచేతనస్థితి వల్లే గులాబీ పార్టీ ఈ దుస్థితిలో ఉందని చెప్పారు. కేంద్రంలో మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్