మాజీ ఎంపీటీసీ దారుణ హత్య.. డంపింగ్ యార్డులో మృతదేహం

66చూసినవారు
మాజీ ఎంపీటీసీ దారుణ హత్య.. డంపింగ్ యార్డులో మృతదేహం
హైదరాబాద్ సమీపంలో వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన మాజీ ఎంపీటీసీ హత్యకు గురయ్యారు. ఈ నెల 17న బయటకు వెళ్లిన మహేష్ (40) తిరిగి ఇంటికి రాలేదు. ఆయన సోదరుడు విఠల్ ఫిర్యాదుతో ఘట్‌కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోమవారం తెల్లవారుజమున ఎన్‌ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహేష్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్