బస్సు- కారు ఢీ.. ఒకరు మృతి (వీడియో)

62చూసినవారు
హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్‌పూర్ హైవే లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మార్గంలో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బస్సుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న ప్రదీప్ (తండ్రి) అక్కడిక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు తనిష్క్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తనిష్క్‌ను ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకున్న ప్రదీప్ మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్