ఆంధ్రప్రదేశ్కు చెందిన స్విమ్మర్ తీర్థ సామదేవ్ మలేసియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈ పతకం సాధించాడు. కౌలాలంపూర్లో జరిగిన ఈ టోర్నీలో సామదేవ్ 16 నిమిషాల 18.31 సెకన్ల సమయంతో మూడో స్థానంలో నిలిచాడు.