నటి పూనమ్‌ పాండేపై కేసు

583చూసినవారు
నటి పూనమ్‌ పాండేపై కేసు
నటి, మోడల్ పూనమ్ పాండేపై కేసు నమోదైంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 2న క్యాన్సర్‌తో చనిపోయిందని తప్పుడు వార్తలు పుట్టించింది ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచే అని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన అడ్వ‌కేట్‌ అలీ కాషిఫ్ ఫిర్యాదు మేరకు శనివారం ముంబైలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే ఈ వార్త‌ను ప్రచారం చేసినందుకు ఆమె మేనేజర్‌ నికితా శర్మపై సైతం కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్