స్కూళ్లకు హాజరుకాని విద్యార్థులపై CBSE వేటు

51చూసినవారు
స్కూళ్లకు హాజరుకాని విద్యార్థులపై CBSE వేటు
రెగ్యులర్‌ పాఠశాలకు హాజరుకాని CBSE విద్యార్థులను 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. డమ్మీ స్కూళ్లలో చేరినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతిపాదిత మార్పుల కింద డమ్మీ స్కూళ్ల విద్యార్థులు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(NIOS) పరీక్షను రాయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్