ఆహారాన్ని 32 సార్లు నమిలి మింగాలా?

51చూసినవారు
ఆహారాన్ని 32 సార్లు నమిలి మింగాలా?
‘ఆహారాన్ని వేగంగా తినకుండా ఒక్కో ముద్దను 32 సార్లు నమలాలి’ అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే దీనివెనుక ఆహారం సులభంగా జీర్ణమయ్యే సిద్ధాంతం ఉందని నిపుణులు అంటున్నారు. 'ఎక్కువసార్లు నమలడం వల్ల లాలాజలం ద్వారా నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రాధాన్యత చెప్పడానికే దంతాల సంఖ్య ఆధారంగా 32సార్లు నమిలి మింగాలని చెబుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి’ అని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్