కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ హెడ్క్వార్టర్స్ వివిధ విభాగాల్లో 434 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14 ఫిబ్రవరి 2025. వివరాలకు https://www.coalindia.in/ ను సంప్రదించగలరు.