కొత్తగా రాబోయే క్రిమినల్ చట్టాలపై సీజేఐ ప్రశంసలు

66చూసినవారు
కొత్తగా రాబోయే క్రిమినల్ చట్టాలపై సీజేఐ ప్రశంసలు
కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ చంద్రచూడ్ ప్రశంసల వర్షం కురిపించారు. నేర న్యాయ వ్యవస్థలో సవరణలకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. 'క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్‌లో భారత్‌ పురోగతి' అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పౌరులుగా మనమందరం ఈ చట్టాలను అంగీకరిస్తేనే అవి విజయవంతమవుతాయని ఆయన అన్నారు. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్