VV ప్యాట్‌లపై స్పష్టతనివ్వండి: సుప్రీంకోర్టు

84చూసినవారు
VV ప్యాట్‌లపై స్పష్టతనివ్వండి: సుప్రీంకోర్టు
EVMలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్‌ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ విచారణకు ఈసీ తరపు ప్రతినిధి హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది. ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను ఓటర్లు సంపూర్ణంగా ధ్రువీకరించుకొనేలా ఈసీ మార్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

సంబంధిత పోస్ట్