సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ చేరుకున్నారు. కాపేపట్లో గవర్నర్ తో సమావేశమై చర్చించనున్నారు. రేపు (ఆదివారం) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు. నిర్వహించే కార్యక్రమాలపై వివరించనున్నారు.