సచివాలయంలో సీఎం రేవంత్‌ సమీక్ష

54చూసినవారు
సచివాలయంలో సీఎం రేవంత్‌ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. సీఎం సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్