ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ సమీక్ష

82చూసినవారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ సమీక్ష
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్