గాడిద గుడ్డు సింబల్ తో సీఎం రేవంత్

20885చూసినవారు
తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. హుజూరాబాద్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'మోదీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు' అంటూ గాడిద గుడ్డు సింబల్ ను నెత్తిన పెట్టుకొని ప్రజలకు చూపించారు. తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్