సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

70చూసినవారు
సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
కేంద్ర బడ్జెట్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ కేటాయింపుల్లో తమిళనాడు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలిపారు. తమిళనాడు చారిత్రక విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నిధులు కేటాయించలేదని, ఎలాంటి పథకాలు ప్రకటించలేదని ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్