సుప్రీంకోర్టునూ కాంగ్రెస్ విశ్వసించదు: ధర్మేంద్ర ప్రధాన్

75చూసినవారు
సుప్రీంకోర్టునూ కాంగ్రెస్ విశ్వసించదు: ధర్మేంద్ర ప్రధాన్
‘నీట్-యూజీ’పై సుప్రీంకోర్టు తీర్పు.. విద్యార్థుల ఓటమి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, చిల్లర రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి కాంగ్రెస్ తండ్రిలాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మదు.. సుప్రీంకోర్టును కూడా విశ్వసించదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్