మేడిగడ్డకు కాంగ్రెస్.. నల్గొండ సభకు బీఆర్ఎస్

1088చూసినవారు
మేడిగడ్డకు కాంగ్రెస్.. నల్గొండ సభకు బీఆర్ఎస్
తెలంగాణలో నదీజలాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య స్ట్రాంగ్ వార్ జరుగుతోంది. ఇవాళ ఓ వైపు మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బయలుదేరగా.. మరోవైపు నల్గొండలో తలపెట్టిన బహిరంగ సభకు BRS నేతలు బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో 'ఛలో నల్గొండ' భారీ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితర నేతలు బయలుదేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్