కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు: KTR

62చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు: KTR
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కినా.. వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో BRS నేత ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తానే ఇచ్చినట్లు రేవంత్ చెప్పుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్