కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులను విస్మరించింది: హరీష్ రావు

71చూసినవారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులను విస్మరించింది: హరీష్ రావు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు విస్మరించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1మెయిన్స్‌కు 1:100 మరియు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్