ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ చుక్కెదురు

80చూసినవారు
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ చుక్కెదురు
ఎలక్టోరల్ బాండ్ల ఆరోపణలతో కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఆదాయ పన్నుశాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఖాతాలను పునరుద్ధరించినా.. అందులోని రూ.105కోట్ల ట్యాక్స్ బకాయి చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే ఇవ్వడాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్